ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి

27 Nov, 2015 16:33 IST|Sakshi

నర్సాపూర్ (మెదక్) : ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఫారెస్ట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూధన్ రావు స్థానిక రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా.. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

మరిన్ని వార్తలు