హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు సోమవారం ముట్టడించారు. ఇంటింటికి వచ్చి పట్టాలను పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసనను తెలిపారు.