ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సీపీఐ ధర్నా

8 Jun, 2015 12:55 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని కుత్బుల్లాపూర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సీపీఐ నాయకులు సోమవారం ముట్టడించారు. ఇంటింటికి వచ్చి పట్టాలను పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. సీపీఐ నాయకులు కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసనను తెలిపారు.

మరిన్ని వార్తలు