బైక్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం

18 Oct, 2015 10:12 IST|Sakshi

సదాశివపేట (మెదక్ జిల్లా)  : సదాశివపేటలోని శ్రీకృష్ణహోండా షోరూమ్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 మోటార్‌ బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది తెలిపారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే సదాశివపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు