రాజన్న సన్నిధిలో హంపి పీఠాధిపతి

29 Nov, 2015 17:18 IST|Sakshi

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్నను హంపి పీఠాధిపతి గోవింద సరస్వతి స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. కార్తిక మాసం కావడంతో.. రాజన్న దర్శనానికి భక్తులు బారులుతీరారు. ఈ రోజు ఆలయంలో లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు