జంబూద్వీప కండువా ఆవిష్కరణ

5 Dec, 2017 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యాదా ద్రి–భువనగిరి జిల్లా ఆలేరు లో మహా ఆదిజాంబవ చక్ర వర్తి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తానని ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి హామీనిచ్చారు. సోమవారం జంబూద్వీప కండువాను సచివాలయంలో కడియం ఆవిష్కరించారు. సృష్టికి మూలం మహా ఆది జాంబ వంతుడని, ఆయన పాలనలో సమసమాజం విలసిల్లిందన్నారు. శక్తిశ్రీ గురు భగవత్‌ మహాస్వామి ఆధ్వర్యంలో జాంబవ చక్రవర్తి ఆలయం నిర్మిస్తామని తెలిపారు

మరిన్ని వార్తలు