జలగం జయంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్

4 May, 2015 07:08 IST|Sakshi

నల్గొండ(నాగార్జునసాగర్): మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్ రావు, గౌతమబుద్దుని జయంతి వేడుకల్లో  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్  రావు పాల్గోనున్నారు.  నాగార్జునసాగర్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ వీరి విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించనున్నారు.

అనంతరం నల్గొండ జిల్లాలో నక్కలగండితో పాటు మిగతా ప్రాజెక్టులను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్నారు.

మరిన్ని వార్తలు