భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

30 Dec, 2015 14:42 IST|Sakshi

మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో కిరాణా, పాన్ షాపులపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం సదరు షాపుల యజమానులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు