రెండోసారి ఆత్మహత్యాయత్నం

21 Feb, 2015 02:24 IST|Sakshi

రెండు నెలల క్రితం కూడా మద్యం తాగిందన్న కారణంతో చంద్రయ్య దుర్గమ్మను మందలించాడు. అప్పుడు కూడా ఆమె అవమానకరంగా భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, పురుగుల మందు తక్కువ మోతాదులో తాగడంతో బతికి బయటపడింది. 15రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వచ్చింది. రెండు నెలల తర్వాత అదే పరిస్థితి ఎదురైంది.
 
 ఇప్పుడు కూడా మద్యం విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మొదటిసారి ఆమె ఒక్కతే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. ఇప్పుడు తనతో పాటు ఇద్దరు కుమారులను కూడా బలి తీసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం.. వారిలో కూడా అభం శుభం తెలియని చిన్నారుల జీవితాలను కూడా బలి తీసుకోవడాన్ని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.
 

>
మరిన్ని వార్తలు