'పనులు త్వరగా పూర్తిచేయాలి'

21 Jan, 2016 13:20 IST|Sakshi
జైపూర్: అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేయనున్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
మరిన్ని వార్తలు