100రోజుల దీక్ష చేస్తాం..

25 Feb, 2016 16:18 IST|Sakshi

నిజాంషుగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్‌ రక్షణ కమిటీడిమాండ్‌ చేసింది. గురువారం బోదన్‌ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్‌ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి.

 

మరిన్ని వార్తలు