ఉద్యోగులకు 80 వేల ట్యాబ్లు

21 Aug, 2015 17:55 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాబ్లను పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఏపీ ఉద్యోగులకు 80 వేల ట్యాబ్లను పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. పాలనను ఈ-గవర్నెన్స్గా మారుస్తామని తెలిపారు. డిజిటల్ ఏపీగా అభివృద్ధి చేస్తామని, ఈ-సేవలో రాష్ట్రం ముందుందని రఘునాథ రెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు