పెళ్లి బృందంపై దాడి.. 13 మంది మృతి

8 Oct, 2015 10:42 IST|Sakshi

సనా: యెమెన్లో ఓ వివాహ వేదికపై జరిగిన వైమానిక దాడిలో 13 మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. దమర్ ప్రావిన్స్లో ఓ ఇంట్లో పెళ్లి జరుగుతున్న సమయంలో బాంబు దాడి చేశారు. ఈ దాడి ఎవరు చేశారన్నది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు