కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

29 Aug, 2015 11:31 IST|Sakshi
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి

భీమవరం: పశ్చిమగోదారి జిల్లా భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. శనివారం పట్టణంలో జరుగుతున్న బంద్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడున్న సమయంలో ఉన్నట్టుండి పడిపోవడంతో పార్టీ కార్యకర్తలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు