సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు

3 Apr, 2017 04:25 IST|Sakshi
సబ్సిడీ సిలిండర్‌ ధర రూ.5.57 పెంపు

న్యూఢిల్లీ: సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌ ధరను ఆయిల్‌ కంపెనీలు రూ. 5.57లు పెంచాయి. సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 14.50 తగ్గించాయి. అలాగే ఏవియేషన్‌ టర్బైన్‌ ప్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధర ఐదు శాతం తగ్గి కిలో లీటరు రూ. 51,428కు చేరింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు ఆయిల్‌ కంపెనీలు వెల్లడించాయి.

మరిన్ని వార్తలు