టుడే న్యూస్‌ రౌండప్‌

16 Jul, 2017 18:21 IST|Sakshi

నేటి మరిన్ని వార్తా విశేషాలు

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

 'దేశ రక్షణ విషయంలో కేంద్రానికి అండగా ఉంటాం'
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.

అమర్నాథ్ యాత్రలో విషాదం
అమర్ నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది.

గోరక్షకులపై మరోసారి మోదీ ఫైర్‌!
గో రక్షణ పేరిట దాడులకు తెగబడుతున్న మూకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు.

డుమ్మా కొట్టిన తృణమూల్‌ కాంగ్రెస్‌!
అఖిలపక్ష సమావేశానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ డుమ్మా కొట్టింది.

నేను వందశాతం హిందువునే: ముఖ్యమంత్రి
'నేను కూడా హిందువునే. నా పేరు ఏమిటి. సిద్ద-రామ.. నేను వందశాతం హిందువుని' అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ధోతిలో వచ్చిన దర్శకుడికి చేదు అనుభవం!
సంప్రదాయరీతిలో పంచె కట్టుకొని షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఓ దర్శకుడికి చేదు అనుభవం ఎదురైంది.

నోటీసులొస్తే కేసు నమోదైనట్లేనా?: సుమన్
డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై విచారణ జరపకుండా పేర్లు బహిర్గతం చేయడం సరికాదని సినీనటుడు సుమన్‌ అభిప్రాయపడ్డారు.

ఉయ్యాలవాడపై సుకుమార్ స్పందన
ఖైదీ నంబర్ 150తో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా చారిత్రక కథాంశాన్ని ఎంచుకున్నాడు.

మా నాన్నకు సంబంధం లేదు : పూరి కూతురు
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించటం పై ఆయన కూతురు పవిత్ర పూరి ఆవేదన వ్యక్తం చేశారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఘనంగా లాల్‌ దర్వాజ బోనాలు
చారిత్రక పాతనగరంలో లాల్‌ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది.

డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

‘చంద్రబాబు తన నివాసం ఖాళీ చేయాలి’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండ‌వ‌ల్లిలోని త‌న నివాసాన్ని వెంటనే ఖాళీ చెయ్యాల‌ని ఆర్టీఐ మాజీ కమిషనర్‌ విజయబాబు డిమాండ్ చేశారు.

ఫేస్‌బుక్‌లో ‘గే’ గ్రూప్‌.. బ్లాక్‌మెయిలింగ్‌
సోషల్‌ మీడియా నేరాల్లో కొత్తకోణం వెలుగుచూసింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

భారీ అగ్నిప్రమాదం..22 మంది మృతి
చైనాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పాక్‌కు అమెరికా షాక్‌
పాకిస్తాన్‌కు సైనిక సాయం విషయంలో కఠినవైఖరి అవలంబించాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది.


<<<<<<<<<<<<<<<<<<<<<<స్పోర్ట్స్>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

ద లేడీ విరాట్..మిథాలీ రాజ్!
ఇటీవల మహిళా వన్డే క్రికెట్ లో అరుదైన రికార్డులను సాధించిన క్రికెటర్ భారత కెప్టెన్ మిథాలీ రాజ్.

 రైళ్లో సీటు కోసం గంగూలీతో గొడవ!
దాదాపు 16 ఏళ్ల తరువాత తొలిసారి రైళ్లో ప్రయాణం చేసిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది.

మరిన్ని వార్తలు