‘గుండెజారిగల్లంతయ్యిందే’ఫేం విజయ్కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి బేబీ సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2 / 4
‘గుండెజారిగల్లంతయ్యిందే’ఫేం విజయ్కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి బేబీ సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3 / 4
‘గుండెజారిగల్లంతయ్యిందే’ఫేం విజయ్కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి బేబీ సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
4 / 4
‘గుండెజారిగల్లంతయ్యిందే’ఫేం విజయ్కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకునిగా అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్లో మొదలైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి బేబీ సాగరి కెమెరా స్విచాన్ చేయగా, బేబి సత్య క్లాప్ ఇచ్చారు. అక్కినేని అమల, అఖిల్, సుశాంత్, నాగసుశీల, సుప్రియ, యార్లగడ్డ సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.