AP: ముగిసిన కేబినెట్‌ భేటీ

15 Dec, 2023 18:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌ సమావేశ మందిరంలో కేబినెట్‌ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై చర్చించారు. 

కేబినెట్‌ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచౌంగ్‌ తుపాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పెన్షన్‌ రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

>
మరిన్ని వార్తలు