Pulivendula: వారికి గుడ్‌న్యూస్‌.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

29 Jun, 2022 19:11 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పులివెందుల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8 మండలాలతో పులివెందుల రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటైంది. సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె మండలాలతో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు.
చదవండి: ద్రౌపది దాహం తీర్చుకున్న కొలను.. ఎక్కడో తెలుసా?


 

మరిన్ని వార్తలు