సాక్షి, అమరావతి: అమరావతి పేరిట చేపట్టిన మహాపాదయాత్రకు సంబంధించిన పిటిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాదయాత్రను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారంతో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.