సాక్షి మనీ మంత్ర: మళ్లీ పుంజుకున్న స్టాక్‌మార్కెట్లు

21 Dec, 2023 16:38 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.51% పెరిగి 70,865.10 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.50% పెరిగి 21,255.05 పాయింట్లకు చేరుకున్నాయి.

ఎన్ఎస్ఈలో పవర్ గ్రిడ్, బీపీసీఎల్, బ్రిటానియా, అపోలో హాస్పిటల్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందాల్కొ, ఎన్‌టీపీసీ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఎల్‌టీఐఎం, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హీరో మోటార్స్, గ్రాసిమ్, ఎస్‌బీఐ, యూపీఎల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎయిర్ టెల్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. 

ఇదే క్రమంలో బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్‌ టెక్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

>
మరిన్ని వార్తలు