దేశీయ బెంచ్మార్క్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 0.17% పెరిగి 71,437.19 పాయింట్ల వద్ద, నిఫ్టీ 0.16% లాభంతో 21,453.10 పాయింట్ల వద్ద ముగిశాయి.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎస్బీఐ, హెచ్యూఎల్, పవర్గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్లు లాభాల్లో ట్రేడయ్యాయి. విప్రో, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్సర్వ్, టెక్మహీంద్రా స్టాక్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్లోని కొన్ని అంశాలు
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).