విషం సేవించిన దంపతులు.. భర్త మృతి

2 Jun, 2021 09:00 IST|Sakshi

భార్య ఆత్మహత్యాయత్నం

మైసూరు: లాక్‌డౌన్‌తో వ్యాపారం లేక పాన్‌ బ్రోకర్‌ ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య కూడా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మైసూరులో చోటు చేసుకుంది మండి మోహల్లా పరిధిలోని అక్బర్‌ రోడ్డులో నివాసం ఉంటున్న అనిల్‌ కుమార్‌ (37) లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం లేక అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం కనిపించక విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు