నేత్రపర్వంగా ఛట్‌ పూజలు

20 Nov, 2023 04:32 IST|Sakshi

కర్మన్‌ఘాట్‌ శ్రీ ధ్యానాంజనేయ ఆలయంలో..

హుస్సేన్‌ సాగర్‌, కర్మన్‌ఘాట్‌ శ్రీ ధ్యానాంజనేయ ఆలయంతో పాటు నగరంలోని లంగర్‌హౌజ్‌ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉత్తర భారతీయులు ఛట్‌ పూజలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి పలు రకాల పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకలకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

– సాక్షి , సిటీబ్యూరో/చంపాపేట

హుస్సేన్‌ సాగర్‌ వద్ద..

మరిన్ని వార్తలు