వెబ్‌ ఎంట్రీ

25 Nov, 2023 04:30 IST|Sakshi

కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్‌ రివేంజ్‌ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్‌ రూపొందుతోంది. ధర్మరాజ్‌ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్‌ సమాచారం.

‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్‌ సాగుతుంది’’ అనియూనిట్‌ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌ ‘అక్క’. వరుణ్‌ధావ¯Œ  హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్‌ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు