సీఎమ్మార్ రైస్కు సంబంధించి మేము ఎవ్వరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదు. కేటాయించిన వాటిలో మూడు లేదా నాలుగు ఏసీకేలు మాత్రమే పెట్టాల్సి ఉన్న మిల్లర్లకు వచ్చే సీజన్కు సంబంధించి సీఎమ్మార్ ధాన్యం కేటాయించాం. ప్రతి మిల్లర్ నుంచి వంద శాతం సీఎమ్మార్ బియ్యం ప్రభుత్వానికి అందేలా చూస్తాం. ఎవరినీ వదిలేది లేదు. ఈ వ్యవహారం ఐదారు నెలల క్రితం జరిగింది. ఇటీవల మిల్లర్లు కొట్టుకున్న విషయం నా దృష్టికి రాలేదు.
– ప్రసాద్రావు, సివిల్ సప్లయ్ డీఎం
●