అయోధ్య రామాలయ పూజారుల పోస్టులకు 3,000 దరఖాస్తులు

21 Nov, 2023 05:40 IST|Sakshi

అయోధ్య(యూపీ): అయోధ్యలో నిర్మాణం తుది దశకు చేరుకున్న రామమందిరంలో పూజారుల నియామక క్రతువు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి 3,000 దరఖాస్తులు అందినట్లు రామ మందిర్‌ తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఉన్నతాధికారి సోమవారం చెప్పారు.

వీరిలో 20 మందిని మాత్రమే ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు.

మరిన్ని వార్తలు