నేటి ముఖ్యాంశాలు..

27 Jul, 2020 07:24 IST|Sakshi

జాతీయం:
ఢిల్లీ: నేడు 3 కొత్త ల్యాబ్‌లను ప్రారంభించనున్న ప్రధాని
సాయంత్రం కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ప్రారంభించనున్న మోదీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ల్యాబ్‌లను ప్రారంభించనున్న ప్రధాని

త్రిపురలో నేటి నుంచి మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌
రాత్రి 9 గంటల నుంచి ఉ.5గంటల వరకు కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌:
విశాఖ: రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా నిఘా
ఏవోబీలో భారీగా మోహరించిన పోలీసు బలగాలు
తొమ్మిది రోజుల్లో మూడు సార్లు ఎదురుకాల్పులు
విశాఖ మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం
రాళ్లగడ్డ వద్ద కాల్పుల్లో ఆర్కే, ఉదయ్, అరుణ తప్పించుకున్నట్టు సమాచారం

తెలంగాణ:
హైదరాబాద్‌: నేడు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నా
రాజస్తాన్‌ పరిణామాలపై ఆందోళనలకు ఏఐసీసీ పిలుపు

మరిన్ని వార్తలు