పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

13 Jun, 2021 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదివారం సమీక్ష నిర్వహించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై సీఎం సమావేశమయ్యారు. జిల్లాల వారీగా పనుల పురోగతిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల తదుపరి లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

చదవండి: హైదరాబాద్: ముగ్గురు మహిళల అదృశ్యం కలకలం
గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి.. వెబ్‌సైట్‌ నిలిపివేత!

>
మరిన్ని వార్తలు