గణేశ్‌ నిమజ్జనం.. మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు వాయిదా

19 Sep, 2023 20:28 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మతపెద్దల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీన గణేష్‌ నిమజ్జనం ఉన్నందునే.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

 గణేశ్‌ నిమజ్జనం ఉన్నందున.. వచ్చే నెల ఒకటో(అక్టోబర్‌ 1వ) తేదీన మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ నిర్ణయించాలని మత పెద్దలు నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు