‘అల్ఫోర్స్‌’ సంచలనం

29 Jun, 2022 01:32 IST|Sakshi

కొత్తపల్లి (కరీంనగర్‌): ఇంటర్మీడియట్‌–2022 ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచారని ఆ విద్యాసంస్థల చైర్మన్‌ వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో నవ్యశ్రీ 994/1000 మార్కులతో, బైపీసీ విభాగంలో అర్చన 993/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచారని పేర్కొన్నారు.

సీనియర్‌ ఎంఈసీలో శ్రీచక్రిత 986/1000 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం పొందినట్లు వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సర ఎంపీసీ విభాగంలో పలు వురు 467/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారని తెలిపారు. బైపీసీ విభాగం లో 437/440 మార్కులు సాధించారన్నారు. ఎంఈసీ విభాగంలో శివాని 493 మార్కులతో రాష్ట్రస్థాయిలో నెం.1గా నిలిచినట్లు తెలిపారు 

మరిన్ని వార్తలు