More

ఐడీబీఐ బ్యాంక్‌కు ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌’ అవార్డు

14 Feb, 2017 02:10 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను తాజాగా ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌ అవార్డు 2017’ వరించింది. ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించినందుకు గుర్తిం పుగా బ్యాంక్‌కు ఈ అవార్డు లభించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ ట్రేడ్‌ అండ్‌ సర్వీసెస్‌ ఈ అవార్డును అందించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరిబాయ్‌ పి చౌదరీ చేతుల మీదుగా బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లలిత శర్మ ఈ అవార్డును అందుకున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!

ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?

చాట్‌జీపీటీ సృష్టికర్తనే తొలగించిన ఓపెన్‌ఏఐ.. కారణం ఇదే!

200 బిలియన్‌ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..

భారత్‌పై అంతర్జాతీయ ఐటీ సంస్థ దృష్టి - వచ్చే ఏడాది నుంచి..