More

ఎర్రవల్లిలో ఇళ్లను పరిశీలించిన ఇంద్రకరణ్ రెడ్డి

17 Jul, 2016 12:36 IST

మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితోపాటు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. అంతకుముందు ఇదే మండలంలోని వరదరాజ్పూర్ గ్రామంలో కొలువైన వరదరాజులస్వామివారిని ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘ఆప్‌’ ఎమ్మెల్యేకి రెండేళ్ల జైలు

కరోనా వ్యాక్సిన్‌ ‘రెడీ టూ యూజ్‌’ : రష్యా మంత్రి

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌