ఆర్టీఏ దాడులు.. 20 బస్సులు స్వాధీనం

5 Feb, 2015 08:58 IST|Sakshi

కడప: సరైన స్థితిలో లేని పాఠశాల బస్సులను నడిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విద్యాసంస్థల ఆటకట్టించడానికి రవాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులపై గురువారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 బస్సులను సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు