నెలాఖరులో పీజీ డెంటల్ కౌన్సెలింగ్

13 May, 2014 23:44 IST|Sakshi

 విజయవాడ, మెడికల్, డెంటల్ పీజీ, డిప్లమో కోర్సుల్లో 2014-15 సంవత్సరం అడ్మిషన్లకుగాను కౌన్సెలింగ్ నిర్వహించేందుకు స్థానిక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల చివరి వారంలో పీజీ డెంటల్, జూన్ మొదటి వారంలో పీజీ మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌లోనే మెడికల్ పీజీకి సంబంధించి రెండో విడత, అవసరమైతే మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు