భూ సేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన

15 Aug, 2015 11:22 IST|Sakshi

గుంటూరు: రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల రైతులకు ఈ ఏడాది రాజధాని ప్రాంత పొలాల్లో పంటలు వేయోద్దు అంటూ సీఆర్‌డీఏ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతులు తమ పొలాల్లో కూరగాయలు సాగు చేసి స్థానికులకు పంచి నిరసన తెలిపారు.

(తాడేపల్లి)

మరిన్ని వార్తలు