తూర్పుగోదావరి :ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలకు చోటు లేదంటూ బిక్కవోలు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని కేఎల్ నాగమణి జగన్కు వివరించారు. కరకుదురు వద్ద పాఠశాలల నిర్వహణ తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ఎంఎస్ ద్వారా ఉన్నత పాఠశాలకు రూ.ఐదు వేలు ఇస్తున్నారని, ఆ నిధి కూడా అన్ని పాఠశాలలకు అందడంలేదన్నారు.