తూర్పుగోదావరి : కూలి పని చేసుకుని జీవించే తనకు కాళ్లు పడిపోయాయని, సదరమ్ సర్టిఫికెట్ కోసం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నా మంజూరు కావడం లేదని ఏపిత్రయానికి చెందిన ఎలగపాటి సత్యనారాయణ జగన్ వద్ద వాపోయాడు. సదరమ్ సర్టిఫికెట్ మంజూరు చేయించడంతో పాటు పింఛను ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.