చల్లని మజ్జిగతో సేద తీరుతూ..

16 Mar, 2018 06:19 IST|Sakshi

గుంటూరు:ప్రభాత భానుడిని సైతం లెక్క చేయక జననేత జగన్‌ సంకల్పించిన ప్రజాసంకల్ప యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. కార్యకర్తలు, అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో రాజన్న బిడ్డ వెంట అడుగులేస్తున్నారు. వెన్నంటే ఉంటున్న కార్యకర్తల దాహార్తిని తీర్చేందుకు గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

మరిన్ని వార్తలు