రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం

17 Jun, 2014 11:58 IST|Sakshi
రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ అనే వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... వ్యక్తిని పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడి నగదుపై పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు ఆ నగదుపై సమాధానం చెప్పేందుకు నిరాకరించడంతో పోలీసులు తమ దైన శైలిలో పోలీసులు నరేష్ను ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు