రంజనీ థియేటర్‌లో హీరో నిఖిల్

12 Mar, 2015 20:02 IST|Sakshi

విజయనగరం : టాలీవుడ్ యువ హీరో నిఖిల్ రంజనీ థియేటర్‌లో సందడి చేశారు. విజయనగరం జిల్లాలో గురువారం ఇటీవల విడుదలైన సూర్య వర్సెస్ సూర్య సినిమా బృందం స్థానిక రంజనీ థియేటర్‌లో సినిమా ప్రదర్శనను తిలకించి ప్రేక్షకులకు వినోదం పంచింది. ఈ కార్యక్రమంలో ఆ సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ త్రిథా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు