మార్చి 23 నుంచి పదో తరగతి పరీక్షలు

4 Dec, 2019 05:14 IST|Sakshi
పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్‌ కుమార్‌ తదితరులు

ఏప్రిల్‌ 8 వరకు నిర్వహణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేశ్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు