వివాహిత అనుమానాస్పద మృతి

20 Dec, 2015 13:37 IST|Sakshi

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేకల లక్ష్మి (36) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనుమానాస్పద మృతి కోణంలో పొలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


 

>
మరిన్ని వార్తలు