మార్కెట్ యార్డు కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సీఎం జగన్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెమీ-హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ వైష్ణోదేవి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.