తిరుమల సమాచారం

2 Apr, 2015 06:11 IST|Sakshi
తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన  సమాచారం : గదుల వివరాలు:
 
ఉచిత గదులు - 45 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు-79 ఖాళీగా ఉన్నారుు
రూ.100 గదులు - 102 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు-8 ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
 
ఆర్జిత బ్రహ్మోత్సవం-102 ఖాళీగా ఉన్నాయి, సహస్ర దీపాలంకరణసేవ -181 ఖాళీగా ఉన్నా యి. వసంతోత్సవం-45 ఖాళీగా ఉన్నాయి
 బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం
 
 

మరిన్ని వార్తలు