ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్-150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 8,500 పాయింట్ల మార్క్ దాటింది.