వేములవాడ : వేములవాడ రాజన్నను ఆంధ్రప్రదేశ్ ఐజీ ఇ.దామోదర్ దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం మహామండపంలో ఆయనకు స్వామి వారి ప్రసాదం, చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు.