శ్రీవారిసేవలో అంబానీ

19 Apr, 2016 11:04 IST|Sakshi

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం ఉదయం రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ దర్శించుకున్నారు. ఆయనతో పాటు తల్లి కోకిలాబెన్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందించారు.

 

మరిన్ని వార్తలు