ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

21 Jan, 2017 10:56 IST|Sakshi
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం

తిరుపతి : వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌1, ఎస్‌7, ఎస్‌9 భోగీల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు లాక్కెళ్లారు.

ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగింది. దీంతో ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు