రాజమహేంద్రవరంలో ‘మజ్ను’ సినిమా బృందం సందడి చేసింది. ఆ సినిమా హీరో నాని, హీరోయిన్ అను ఇమ్మానుయేల్లు సినిమా ప్రదర్శితమవుతున్న సినిమా హాళ్లకు వెళ్లి ప్రేక్షకుల కనువిందు చేశారు. సినిమాను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.