శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా

23 Feb, 2017 22:50 IST|Sakshi
శ్రీశైల క్షేత్రానికి చేరుకున్న మల్లన్న పాగా
ఆత్మకూరు : ప్రకాశం జిల్లా చీరాల నుంచి మల్లన్నకు సమర్పించే పాగాను గురువారం పృథ్వీ వెంకటేశ్వర్లు..శ్రీశైలం తీసుకువచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వంశపరం పరంగా పాగాను కఠోర దీక్షతో ఈ వంశం వారు తయారు చేసి శ్రీశైల క్షేత్రానికి తీసుకొస్తున్నారు. ప్రధానాలయగోపురం వద్ద ఆలయ అధికారులు..పృథ్వీ వెంకటేశ్వర్లుకు స్వాగతం పలికారు. 
 
మరిన్ని వార్తలు